మహిళని అరవై వేలకి అమ్మేసి, రక్షించబోయిన పోలీసుల్నీ కొట్టి…
రెండు ఉత్తర భారత రాష్ట్రాలలో జరిగిన ఘాతుకం ఇది. భర్త చనిపోయిన మహిళను అరవై వేల రూపాయలకి అమ్మడమే కాక ఆమెని కాపాడడానికి వెళ్ళిన సోదరుడినీ తన్ని తరిమేశారు. అనంతరం ఆమెని కాపాడడానికి వెళ్ళిన పోలీసు బృందాన్ని కూడా కొట్టి తరిమారు. ఇపుడు మరో పోలీసు బృందాన్ని పంపుతున్నామని మధ్య ప్రదేశ్ లోని జిల్లా ఎస్.పి చెప్పాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళను ముగ్గురు వ్యక్తులు రాజస్ధాన్ లోని ఓ గ్రామస్ధునికి అమ్మేశారు. అమ్మిన ముఠాలో…
