మబ్బుల్లో నీళ్ళు చూసి…. -కార్టూన్

మబ్బుల్లో నీళ్ళు చూపించి ఓటు అడగబోతున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఆహార భద్రతా బిల్లును చారిత్రాత్మకంగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ఈ బిల్లును ప్రవేశ పెట్టడం తన అదృష్టంగా చెప్పుకున్నారు. ఈ పధకం ద్వారా దేశంలో 70 కోట్ల మందికి ఆహార భద్రత లభించనున్నదని ఆమె లోక్ సభలో బిల్లు ప్రవేశపెడుతూ ప్రకటించారు. 67 యేళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ 70 కోట్ల మందికి ఆహార భద్రత లేదని కాంగ్రెస్ నాయకురాలు పరోక్షంగా అంగీకరించారు. బిల్లు…