భన్వరి దేవిని చంపెసిన నాలుగు నెలల తర్వాత శవం ఆనవాళ్ళు లభ్యం
రాజస్ధాన్ లో రాష్ట్ర మంత్రి చేతుల్లో హత్యకు గురైన నర్సు భన్వరీ దేవి శవం ఆనవాళ్ళు ఎట్టకేలకు లభ్యమైనట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరుడి ఆదేశాల మేరకు భన్వరీ దేవిని చంపిన దుండగులు ఆమెను ముప్ఫై అడుగుల లోతు గల గొయ్యిలో తగులబెట్టారని సి.బి.ఐ కనుగొన్నట్లు తెలుస్తోంది. శవాన్ని దహనం చేసిన అనంతరం మిగిలిన శరీర భాగాలను సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ కెనాల్ లో కలిపినట్లు తెలుస్తోంది. భన్వరీ దేవి సెప్టెంబరు 1 తేదీన బిలాడా…
