బిజెపి గెలవటానికి ఇతర రాష్ట్రాల నుండి వోటర్లను తరలించాం -బిజెపి
బిజెపి గత పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిందో ఆ పార్టీ నాయకుడే స్వయంగా వెల్లడి చేశాడు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కి చెందిన సురేశ్ గోపి (సినీ నటుడు) త్రిస్సూర్ నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. సురేశ్ గోపి ని గెలిపించటానికి తాము ఇతర రాష్ట్రాల నుండి ఓటర్లను త్రిస్సూరు పార్లమెంటు నియోజక వర్గానికి తరలించామని కేరళ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాల కృష్ణన్ వెల్లడి చేశాడు. తాము…
