బాన్సువాడ ఉపఎన్నిక ఫలితాలు, తెరాస జైత్రయాత్రకు బ్రేకు?
బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. తెరాస తరపున నిలబడిన సిటింగ్ ఎం.ఎల్.ఎ పోచారం శ్రీనివాసులు దాదాపు యాభై వేల ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి శ్రీనివాస్ గౌడ్ పై విజయం సాధించినట్లుగా ఫలితం ప్రకటించారు. పోచారం ఎన్నిక అందరూ ఊహించినదే కాగా, శ్రీనివాస్ గౌడ్ కు వచ్చిన ఓట్ల సంఖ్య మాత్రం ఎవరూ ఊహించినవి కావడమే ఇప్పుడు వార్తగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో తాము గెలిచిన పది స్ధానాలకు తెలంగాణ ఉద్యమంలో…