దళిత స్త్రీని కొట్టి, బట్టలిప్పి, ఊరేగించి…..

మహా రాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ సొంత గ్రామంలోనే ఒక దళిత స్త్రీని బట్టలిప్పి ఊరేగించారు. న్యాయం చెయ్యమని పోలీసు స్టేషన్ కి వెళితే ‘మీ గ్రామంలో ఇవి మామూలే కదా? కేసెందుకు?’ అని పోలీసులు తిప్పి పంపేశారు. ఈ దురన్యాయానికి కారణం మరీ ఘోరంగా ఉంది. ఆమె పాత్ర ఏ మాత్రం లేని ఓ ఘటనకి ఆమెని బాధ్యురాల్ని చేసి ఆమెను శిక్షించారు. బాధితురాలు నలభై రెండేళ్ళ రేఖా చవాన్. ఆమె కొడుకుతో కలిసి అగ్ర…