కేంద్రం ఐ.టి రూల్స్ సవరణపై బొంబే హై కోర్టు మొనగాడి తీర్పు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షాల నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ఐ.టి రూల్స్ 2021 చట్టానికి 2023లో తలపెట్టిన సవరణలు రాజ్యాంగ విరుద్ధం అని బొంబే హై కోర్టు నియమించిన ‘టై బ్రేకర్’ జడ్జి జస్టిస్ అతుల్ చందూర్కర్ తీర్పు ఇచ్చారు. తాజా తీర్పుతో జనవరి 2024లో ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచిలోని ఇద్దరు జడ్జిలు ఇచ్చిన విభిన్నమైన చెరొక తీర్పు (split verdict) ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా మారింది. ఐ.టి…








