నాలుగో వంతు ఎటిఎంలు ఖాళీ

నిపుణులు హెచ్చరించినట్లగానే, డీమానిటైజేషన్ కష్టాలు ప్రజలని ఇంకా వదలలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో (జనవరి వేతనాల కోసం) ఉద్యోగులు, మైక్రో-చిన్న-మధ్య తరహా పరిశ్రమల యజమానులు డబ్బు డ్రా చేశారు. దానితో బ్యాంకుల వద్ద కరెన్సీ నోట్లు నిండుకున్నాయి. ఎటిఎం లలో ఉంచేందుకు బ్యాంకుల వద్ద ఇక డబ్బు లేకపోవడంతో దేశంలో నాలుగో వంతు ఎటిఎం లు ఖాళీ అయిపోయాయి. ‘నో క్యాష్’ బోర్డులు అనేక ఎటిఎం ల ముందు వెక్కిరిస్తున్నాయి.  ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఈ…