పాక్ లో ఆయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన అమెరికా రాయబారులు

పాకిస్తాన్ పట్టణం పెషావర్ లో ఆయుధాలు అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు అమెరికా రాయబారులు సోమవారం పట్టుబడినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. పెషావర్ మోటార్ వే టోల్ ప్లాజా వద్ద రొటీన్ చెకింగ్ లో వీరు పట్టుబడ్డారు. ముగ్గురు అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తనిఖీలో నాలుగు అస్సాల్ట్ రైఫిళ్ళు + 36 మ్యాగజైన్లు, మరో నాలుగు పిస్టళ్లు + 30 మ్యాగజైన్లు దొరికాయని పోలీసులను ఉటంకిస్తూ డాన్ తెలిపింది. టోల్ ప్లాజా వద్ద…