గిరిజనాల పరిస్ధితికి దర్పణం ఈ పాట -వీడియో

భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ దేశ సహజ మౌలిక ఖనిజ వనరులను దేశ ప్రజలకు వినియోగ పెట్టడం మాని తవ్వి విదేశీ కంపెనీలకు ముడి పదార్ధాలుగా దేశం దాటిస్తున్నారు. ఆ క్రమంలో తరాల తరబడి అడవులు, కొండలను నమ్ముకుని బతుకుతున్న పేద గిరిజన రైతు కూలీలు కొంపా, గోడు దోపిడీదారులకు అప్పజెప్పి తమకు పరిచయం లేని మైదాన ప్రాంతాల్లో పని…