సీజ్ ఫైర్ ప్రతిపాదన అమెరికాదే, ఇండియా ఒప్పుకోలేదు -పాకిస్తాన్

Pakistan Foreign Minister Ishaq Dar పహల్గామ్ టెర్రరిస్టు దాడి అనంతరం, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం విరమించే ప్రతిపాదన మొదట అమెరికా నుండే వచ్చిందని పాకిస్తాన్ వెల్లడి చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇండియా అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశీ మంత్రి ఇషాక్ దార్ మంగళ వారం (సెప్టెంబర్ 16) వెల్లడి చేశాడు. (పహల్గామ్ లో టూరిస్టులపై హంతక దాడి చేసిన వారిని భారత పత్రికలు, ప్రభుత్వం టెర్రరిస్టులు అని చెబుతుండగా,…

పాకిస్తాన్ టెర్రర్ దేశం? అబ్బే కాదు! -బీజేపీ

పొద్దున్న లేస్తే పాకిస్తాన్ ని తిట్టని రోజంటూ బీజేపీ కి ఉండదు. భారత సరిహద్దు దాటి ఏ దేశం వెళ్లినా పాకిస్తాన్ టెర్రరిజం గురించి చెప్పకుండా మన మంత్రులు ఉండలేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయితే చెప్పనే అవసరం లేదు. పాకిస్తాన్ ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని ఆయన ఇటీవల పలు అంతర్జాతీయ వేదికలపై డిమాండ్ చేశారు కూడా. కానీ పాక్ ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లును మాత్రం…