సీజ్ ఫైర్ ప్రతిపాదన అమెరికాదే, ఇండియా ఒప్పుకోలేదు -పాకిస్తాన్
Pakistan Foreign Minister Ishaq Dar పహల్గామ్ టెర్రరిస్టు దాడి అనంతరం, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం విరమించే ప్రతిపాదన మొదట అమెరికా నుండే వచ్చిందని పాకిస్తాన్ వెల్లడి చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇండియా అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశీ మంత్రి ఇషాక్ దార్ మంగళ వారం (సెప్టెంబర్ 16) వెల్లడి చేశాడు. (పహల్గామ్ లో టూరిస్టులపై హంతక దాడి చేసిన వారిని భారత పత్రికలు, ప్రభుత్వం టెర్రరిస్టులు అని చెబుతుండగా,…


