సీజ్ ఫైర్ ప్రతిపాదన అమెరికాదే, ఇండియా ఒప్పుకోలేదు -పాకిస్తాన్

Pakistan Foreign Minister Ishaq Dar పహల్గామ్ టెర్రరిస్టు దాడి అనంతరం, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం విరమించే ప్రతిపాదన మొదట అమెరికా నుండే వచ్చిందని పాకిస్తాన్ వెల్లడి చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇండియా అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశీ మంత్రి ఇషాక్ దార్ మంగళ వారం (సెప్టెంబర్ 16) వెల్లడి చేశాడు. (పహల్గామ్ లో టూరిస్టులపై హంతక దాడి చేసిన వారిని భారత పత్రికలు, ప్రభుత్వం టెర్రరిస్టులు అని చెబుతుండగా,…

పహల్గామ్ దాడి గురించి ప్రధానికి ముందే తెలుసు! -ఖార్గే సంచలనం

పహల్గామ్ టెర్రరిస్టు దాడి, అనంతరం ఇండియా – పాకిస్థాన్ దేశాల 4 రోజుల యుద్ధం అంశాలపై పార్లమెంటులో రెండు రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా లపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి ప్రశ్నలతో నిలదీస్తుండగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే ప్రధాన మంత్రి మోడి పైన విరుచుకు పడ్డారు. పహల్గామ్ టెర్రరిస్టు దాడి తదనంతరం జరిగిన నాలుగు రోజుల…

యుద్ధం – వాణిజ్యం: బట్టబయలైన మోడి, ఆయన వంధిమాగధుల దళారి స్వభావం

————-ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి: తేదీ: 03-06-2025 ఆర్టికల్ 370ని రద్దు చేయటం వలన కశ్మీరీ లోయలో శాంతి పునః స్థాపన జరిగిందనీ, ఉగ్రవాదం సమూలంగా నాశనం అయిందనీ, కశ్మీరీలలో అసంతృప్తి తగ్గిపోతోందని -మోడీ, అతని పరివారాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కథ మాత్రం వేరుగా ఉంది. కశ్మీర్ లో పర్యాటకులు సేద తీరే పట్టణం పహల్గామ్ లో జరిగిన ఒకానొక దిగ్బ్రాంతికర సంఘటనలో నలుగురు ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండా…