సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరణకు ఇండియా, చైనా అంగీకారం!
Nathu-La pass ఇండియా, చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించటానికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల వాణిజ్యం అనేక శతాబ్దాలుగా, ప్రధానంగా లెజెండరీ స్థాయి సంపాదించిన సిల్క్ రోడ్ ద్వారా కొనసాగుతూ వస్తున్నది. మోడి ప్రభుత్వం హయాంలో వరుస పెట్టి ఇరు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వద్ద అనేక హింసాత్మక ఘర్షణలు చెలరేగిన దరిమిలా సరిహద్దు వాణిజ్యం నిలిపివేయబడింది. ఇప్పుడు ఆ వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తున్నారు. కోవిడ్ 19 వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిందని…
