కావాలనే దారి మార్చారు -మలేషియా ప్రధాని

మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కావాలనే దారి మళ్లించారని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ధృవీకరించారు. అయితే విమానం హైజాక్ కి గరయిందని మాత్రం ఆయన చెప్పలేదు. మరిన్ని వివరాలు తెలిస్తే తప్ప హైజాక్ కి గురయింది లేనిదీ ధృవీకరించడం సాధ్యం కాదని మలేషియా భావిస్తోంది. విమానం కమ్యూనికేషన్లు మరియు ట్రాకింగ్ వ్యవస్ధలను ఉద్దేశ్యపూర్వకంగానే మూసివేసి విమానాన్ని దారి మళ్లించారని నజీబ్ తెలిపారు. ప్రధాని నజీబ్ విలేఖరులకు ఈ సంగతి చెప్పిన తర్వాత పోలీసులు విమానం పైలట్…