దతియా దసరా తొక్కిసలాట, 115 పైగా దుర్మరణం -ఫోటోలు

దుర్గాష్టమి రోజున మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 115 మందికి పైగా దుర్మరణం చెందడం ఏ విధంగా చూసినా అనివార్యం కాదు. ఇదే చోట ఏడేళ్ళ క్రితం జరిగిన తొక్కిసలాటలో పాతిక మందికి పైగా చనిపోయారు. రెండు రాష్ట్రాల నుండి జనం ఈ చోటికీ వస్తారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘోరమైన రీతిలో భద్రతా చర్యలు తీసుకోవడం బట్టి వారికి ప్రజల పట్ల ఉన్న బాధ్యత ఏపాటిదో అర్ధం అవుతోంది. వెనుకబడిన…