హైద్రాబాద్ యు.టికి నో

తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జి.ఒ.ఎం) నుండి సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఒక షాక్ లాంటిది ఎదురయింది. హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వచ్చిన సీమాంధ్ర మంత్రులకు వారు గట్టిగా ‘నో’ చెప్పేశారు. అసలు విభజనకే ఒప్పుకునేది లేదని హఠాయించిన సీమాంధ్ర మంత్రులు చివరి నిమిషంలో వచ్చి ‘కేంద్ర పాలిత ప్రాంతం’ చేయాలని కోరడం జి.ఒ.ఎం సభ్యులకు నచ్చినట్లు లేదు. ‘ఇప్పడు సమయం మించిపోయింది’ అని జి.ఒ.ఎం సభ్యులు…