నిర్భయానికి మరణం లేదు -కవిత

ఢిల్లీ బస్సులో దారుణానికి గురై మరణించిన అమ్మాయిని పత్రికలు, ప్రజలు, ఆందోళనకారులు అనేక పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆరు మృగాలతో నిర్భయంగా పోరాడింది కనుక ‘నిర్భయ’ అనీ కొందరు, ఒకనాటి వాస్తవ ఘటనకు గుర్తుకు తెచ్చుకుంటూ ‘దామిని’ అని కొందరు పిలుస్తున్నారు. ఎన్.డి.టి.వి చానెల్ బాధితురాలిని ‘అమానత్’ అని సంబోధించింది. ఆకాశంలో సగం ధిక్కరించిన పిడికిళ్ళైనంతకాలం తాను ఏ పేరుతోనైనా నిలిచే ఉంటుందని మరో కవి చిట్టిపాటి.వెంకటేశ్వర్లు తన కవితలో ఇలా స్పందిస్తున్నారు. బొమ్మపై క్లిక్ చేసి…