దళిత బాలికను చదివిస్తామని పిలిచి, అత్యాచారం చేసి…

అభం శుభం తెలియని 13 సంవత్సరాల దళిత బాలికను పని చేయించుకుంటూ చదివిస్తామని పిలిపించుకుని అత్యాచారం చేసిన దుర్మార్గం ముంబైలో వెలుగులోకి వచ్చింది. 72 సంవత్సరాల ఇంటి యజమాని, తన ఇంటిలో పని చేసే 18 యేళ్ళ కుర్రాడితో కలిసి 13 సంవత్సరాల పాప పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం విషయం ఫిర్యాదు చేసినప్పటికీ సదరు యజమాని కోడలు అమ్మాయినే చితకబాది బెదిరించడంతో ఆ అమ్మాయి మళ్ళీ అత్యాచారానికి గురయింది. ఎలాగో వీలు చూసుకుని తన తల్లికి…