కుంభమేళా తొక్కిసలాట, 36 మంది దుర్మరణం -ఫొటోలు
ప్రపంచంలోనే అతి భారీ సంఖ్యలో మనుషులు ఒక చోటికి చేర్చే కార్యక్రమంగా ప్రసిద్ధి పొందిన అలహాబాద్ కుంభమేళా ఆదివారం తొక్కిసలాటకు సాక్షిగా నిలిచింది. అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 36 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటకు ఫుట్-ఓవర్-బ్రిడ్జి కూలిపోవడం ముఖ్య కారణం. రైల్వే అధికారులు, పోలీసులు, ప్రజలు చెప్పిన వివిధ అంశాలను బట్టి ‘ఒక ప్లాట్ ఫారం మీదికి వస్తుందని ప్రకటించిన రైలు చివరి…