అమెరికాలో ముంబై దాడులపై ట్రయల్స్ ప్రారంభం, ఐ.ఎస్.ఐ టెర్రరిస్టుల సంబంధాలను ధృవపరిచిన హేడ్లీ

ముంబై టెర్రరిస్టు దాడులపై అమెరికాలోని చికాగో కోర్టులో ట్రయల్స్ కోర్టులో సోమవారం విచారణ ప్రారంభమయ్యింది. రాణాపై ప్రారంభమైన విచారణలో అతను నిర్ధోషీ అనీ కేవలం హేడ్లీతో బాల్య స్నేహితుడిగా ఉండడమే అతని దోషమని రాణా లాయరు వాదించాడు. బాల్య స్నేహితుడిగా నమ్మి తన కంపెనీలో చేర్చుకున్నందుకు హేడ్లీ రాణాను మోసం చేశాడనీ ఆయన వాదించాడు. అయితే మంగళవారం హేడ్లీ కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. ఐ.ఎస్.ఐ తో లష్కర్-ఎ-తొయిబా సంస్ధకు సంబంధాలున్నాయని తన సాక్ష్యంలో ధృవ పరిచాడు. ఐ.ఎస్.ఐ…