ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, 9 మంది దుర్మరణం
ముంబై బాంబు పేలుళ్ళ అనంతరం టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్ళలో కనీసం 9 మంది మరణించగా, 65 మంది గాయపడ్డారు. పేలుళ్ళకు తామే బాధ్యులమని ‘తెహరీక్’ అనే సంస్ధ ప్రకటించినప్పటికీ కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇప్పుడే చెప్పలేమని ప్రకటించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ బాంబు పేలుళ్ళు పిరికిపందల చర్య అని వ్యాఖ్యానించాడు. యధావిధిగా ‘మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు…