కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు

ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీల స్పెక్యులేటివ్ ఆటలకు అప్పజెప్పడానికి ఆర్.బి.ఐ గేట్లు బార్లా తెరిచింది. ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి బడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించినట్లు శుక్రవారం అంతిమ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సూత్రాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), NOHFCలు (Non-Operative Financial Holding Company) ఇకనుండి యథేచ్ఛగా బ్యాంకులు పెట్టుకోవచ్చు. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కొత్త బ్యాంకులకు లైసెన్సుల కోసం…

అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -2

అమెరికాలో పెరుగుతున్న అసమానతలను పూర్తిగా ఎలా వివరించాలో ఆర్ధిక పండితులకు అర్ధం కావడం లేదు. సరఫరా డిమాండ్ లకు సంబంధించిన సాధారణ అంశాలు పని చేశాయన్నది నిజమే. శ్రామికులు అవసరంలేని సాంకేతిక పరిజ్ఞానం “మంచి” మధ్యతరగతి వారికి, బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను బాగా తగ్గించివేశాయి. ప్రపంచీకరణ ప్రపంచ వ్యాపిత మార్కెట్ ను సాధ్యం చేసింది. ఫలితంగా అమెరికాలోని ఖరీదైన నైపుణ్య రహిత కార్మికుల బదులు తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ నైపుణ్య రహిత కార్మికులు…

అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -1

“Of the 1%, by the 1%, for the 1%” ఇది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా ఆర్ధిక శాస్త్రవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ అమెరికా ప్రజల ఆర్ధిక స్ధితిగతులను వివరిస్తూ రాసిన వ్యాసానికి పెట్టిన హెడ్డింగ్. “డెమొక్రసీ ఆఫ్ ది ప్యూపుల్, బై ది ప్యూపుల్, ఫర్ ది ప్యూపుల్” అంటూ ప్రజాస్వామ్యాన్ని నిర్వచించిన దేశంలోని సంపద, ఆదాయాలు రెండూ అత్యున్నత స్ధానంలో ఉన్న ఒక శాతానికి మాత్రమే చేరుతున్నాయనీ, మధ్య తరగతివారు…