యుద్ధాలు శా(శ్వా)సించేవారు రాజనీతిజ్ఞులు, యుద్ధం చేసే సైనికులు పిచ్చోళ్ళు?!
ఆఫ్ఘనిస్ధాన్ లో అమాయక పౌరుల ఇళ్ళల్లో జొరబడి నిద్రలో ఉన్న 16 మంది ని కాల్చి చంపిన అమెరికా సైనికుడు వాషింగ్టన్ రాష్ట్రంలోని టకోమా వద్దగల ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి వచ్చాడు. ఈ స్ధావరాన్ని ‘లూయిస్ మెక్-కార్డ్’ బేస్ గా పిలుస్తారు. ఈ స్ధావరం నుండి వచ్చిన సైనికులు గతంలో కూడా ఇలాంటి హత్యాకాండలకి పాల్పడ్డారనీ, అసలా స్ధావరంలోనే ఏదో ఉందనీ పశ్చిమ దేశాల పత్రికలు కధనాలు రాస్తున్నాయి. 2010 లో కూడా…
