ఔషధ కంపెనీలకు రోగులే పాడియావులు -కార్టూన్

– భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై  యేడ్చు చుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు  బిగియ బట్టి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యం ఇది. భారత జాతీయోద్యమంలో, ఆ తర్వాత కూడా ఈ పద్యం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ పధ్యంలో తెల్లవారి స్ధానంలో బడా ఫార్మసీ కంపెనీలను, లేగదూడలుగా రోగులను చేర్చి చదువుకుంటే చక్కగా సరిపోతుంది. ఈ కార్టూన్ కూడా అదే చెబుతోంది. రాన్ బ్యాక్సీ కంపెనీ ఒక లైఫ్ సేవింగ్…