‘పవిత్రం’ కనుక గంగా నదిని శుద్ధి చేయాలా?
“పవిత్ర” గంగానది ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని బి.జె.పి ప్రభుత్వం ఎందుకు వెనక్కి నెట్టేసిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వంలో గంగా నదిని పరిశుభ్రం చేయాలన్న ఆతృత (urgency) చూపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘దేశంలో 2,500 దూరం ప్రవహించే గంగా నదిని శుద్ధి చేసే పధకాల పట్ల ప్రభుత్వం ఆసక్తి కోల్పోయిందా?’ అని ప్రశ్నించింది. 20 యేళ్ళ నాటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన విచారణ కొనసాగిస్తూ సుప్రీం కోర్టు బెంచి బుధవారం…