ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణదేవాలయంలో కత్తుల కోలాటం -ఫోటోలు
జూన్ 6 తేదీతో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కు 30 యేళ్ళు నిండాయి. సిక్కుల పవిత్ర దేవాలయం ‘గోల్డెన్ టెంపుల్’ లో తిష్ట వేసిన ఖలిస్తాన్ టెర్రరిస్టులను పారద్రోలేందుకు ఇందిరాగాంధి ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్, భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది (అనధికార అంచనా ప్రకారం వేలాది మంది) చనిపోగా, అనంతరం జరిగిన ప్రతీకార హత్య, మూకుమ్మడి హత్యాకాండలలో మరిన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.…
