జింబాబ్వే సిరీస్: రసూల్ బెంచికే పరిమితం, కాశ్మీర్ గరం గరం

కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయిన ఆటగాడు పర్వేజ్ రసూల్. ఐదు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంతో కాశ్మీర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు మరోసారి ఊపందుకోవడానికి ఇదొక సందర్భంగా మారినట్లు తెలుస్తోంది. కాశ్మీరు ప్రజల్ని ఎన్నటికీ భారత జాతీయ స్రవంతిలో కలవనివ్వరని చెప్పడానికి…

జెంటిల్మెన్ గేమ్ రోజులు గతించాయా? -కార్టూన్

—*— గుర్తుంచుకోండి, ఇది జెంటిల్మెన్ గేమ్ కాదు. అంపైర్ ఔట్ ఇస్తే వెళ్లిపోవద్దు. ఆయన ఒత్తిడి చేస్తే కసి తీరా తిట్లకు లంకించుకోండి! జెంటిల్మెన్ గేమ్ అని క్రికెట్ ఆట గురించి చెబుతుంటారు. క్రికెట్ ఆట కోట్లు కురిపించే ఆటగా మారి అందులోకి రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడే అది క్రూడ్ మెన్ గేమ్ గా మార్పులు సంతరించుకుంది. కంటికి కనిపించే ప్రతిదీ సరుకుగా మారిపోతుందని కారల్ మార్క్స్ ఊరికే అన్లేదు. సరుకుగా…

సిక్సర్ సిద్దూయిజం: అది ఆల్టిట్యూడ్ కాదు, యాటిట్యూడ్

క్రికెట్ ఆటలోనే కాక క్రికెట్ కామెంటరీలో కూడా తనదైన బాణీ సృష్టించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్దు శనివారం కలకాలం గుర్తుంచుకోదగ్గ మాటలు చెప్పాడు. టెస్ట్ మ్యాచుల్లో సైతం సిక్సర్లతో విరుచుకుపడి ‘సిక్సర్ సిద్దు’గా పేరుగాంచిన నవజ్యోత్ సింగ్ సిద్దు ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మొహాలిలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో కామెంటరీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యాక ఇండియా కొత్త ఓపెనింగ్ జంటతో ఆట ప్రారంభించింది. శిఖర్ ధావన్ ఈ మ్యాచ్…