తమిళనాడు వేర్పాటుకు అమెరికా సాయం కోరిన డి.ఎం.కె నాయకన్? -వికీలీక్స్

తమిళనాడు రాష్ట్రం భారత దేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి అప్పటి డి.ఎం.కె రాష్ట్ర మంత్రి ఒకరు అమెరికా సాయం కోరినట్లు అమెరికా రాయబార పత్రాల ద్వారా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ పాలన విధించిన వారం రోజులకు తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నేత, రాష్ట్ర కార్మిక మరియు గృహ శాఖ మంత్రి కె.రాజారాం అమెరికా రాయబారిని కలిసి తమిళనాడు ప్రత్యేక దేశంగా విడిపోదలుచుకుంటే అమెరికా…

కరుణానిధి నిరాహార దీక్ష ఒఠ్ఠి నాటకం -దయానిధి మారన్

శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న కాల్పులను విరమింప జేసేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 2008 లో చేసిన ఒక రోజు నిరాధార దీక్ష, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బెదిరించడం, వాస్తవానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఆడిన నాటకం అని కేంద్ర మాజీ ఐ.టి మంత్రి దయానిధి మారన్ అమెరికా రాయబార కార్యాలయ అధికారులతో చెప్పిన విషయం వికీలీక్స్ బైట పెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది.…