నార్వే బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులు -ఫొటోలు

4.8 మిలియన్ల జనాభా ఉన్న నార్వే శుక్రవారం బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులతో అట్టుడికింది. రాజధాని ఓస్లో నగరంలో ప్రధాన మంత్రి కార్యాలయం సమీపంలో బాంబులు పేలి 7 గురు చనిపోయారు. బాంబు పేలుళ్ళకు కారణమైన వ్యక్తే సమీపంలోని ఉటావో ద్వీపంలో సభ జరుపుకుంటున్న పాలక పార్టీ యువజన సంఘం స్ధలం వద్ద విచక్షణా రహితంగా కాల్పులకు దిగి 84 మందికి పైగా టీనేజి యువతీ యువకుల్ని చంపాడు. ఓస్లోలో బాంబు పేలుడు శక్తిని బట్టి చూస్తే…