యు.పి, ఉత్తర ఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాల ఎన్నికల తేదీల ప్రకటన

కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల తేదీలు ప్రకటించింది. తద్వారా మినీ సాధారణ ఎన్నికలకు తెరతీసింది. రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసింది. వ్యాహాలు, ప్రతి వ్యూహాలకు బదులుగా రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం, స్నేహాలు, బంధుత్వాలు, శతృత్వాలు… ఇలా అందుబాటులో ఉన్నవాటన్నింటినీ ఉపయోగించుకునేందుకు ఇక సిద్ధం కానున్నాయి. రాష్ట్రం సీట్లు ఎన్ని విడతలు ఎప్పుడు? కౌంటింగ్   ఉత్తర ప్రదేశ్        403       7…