క్రీమీ లేయర్: కొండ నాలుకకు మందేస్తే…

సుప్రీం కోర్టు నియమించిన 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4గురు సభ్యులు తమకు అప్పగించని పనిని నిర్వర్తించారు. ఒకరైతే ఏకంగా ఏ భగవద్గీత అయితే భారత ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పంచముల గురించి అసలు మాట్లాడలేదో అదే భగవద్గీతను తన తీర్పు సందర్భంగా ఉటంకించటానికి వెనకాడ లేదు. అసలు భగవద్గీత శ్లోకాలను తమ తీర్పులలో ఈ మధ్య తరచుగా తెస్తున్న న్యాయమూర్తులకు మన దేశానికి ఒక రాజ్యాంగం, శిక్షా స్మృతి ఉన్నాయనీ, కోర్టులు వాటిని మాత్రమే…

ఎస్.సి వర్గీకరణకు సుప్రీం కోర్టు ఆమోదం

ఆగస్టు 1 తేదీన భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు, ఎస్.సి కులాల జాబితాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చని తీర్పు ప్రకటించింది. గతంలో ఇ.వి.చిన్నయ్య తీర్పులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును 7 గురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు బెంచి తప్పు పట్టింది. వివిధ కులాల అబివృద్ధి మరియు సామాజిక స్థాయిల గురించి వివరాలను క్రమ పద్ధతిలో సేకరించి, అలా సేకరించిన ఎంపిరికల్ డేటా ఆధారంగా మాత్రమే ఎస్.సి…