14 వ సారి పేలిపోయిన ఈజిప్టు-ఇజ్రాయెల్ ఆయిల్ పైప్ లైను

ఈజిప్టు ప్రజలు మరోసారి తమ దేశం నుండి ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా చేసే పైప్ లైన్ ను పేల్చేశారు. అమెరికా బలవంతంతో మార్కెట్ ధరల కంటే తక్కువకు తమ బద్ధ శత్రువుకి ఆయిల్ సరఫరా చేయడాన్ని వారు దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామిక తిరుగుబాటు ఫలితంగా నియంత హోస్నీ ముబారక్ గద్దె దిగాక ఇప్పటికీ 13 సార్లు ఆయిల్ పైప్ లైన్ ను పేల్చేశారు. హోస్నీ బుమారక్ ను గద్దె  దింపినప్పటికీ అమెరికా కు అనుకూలమైన మిలట్రీ…