అమెరికాలో ఆంధ్ర మైనింగ్ స్కామ్
ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ కుంభకోణం వీరులు అమెరికా కోర్టులో కూడా ప్రవేశించి రికార్డు సృష్టించారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన ఐదేళ్ల తర్వాత ఆయన ఆత్మ బంధువుగా పేరుగాంచిన కె.వి.పి.రామచంద్ర రావు తెలుగు నేల ఖ్యాతిని ఈ విధంగా దిగంతాలను దాటించారు. మరో ముద్దాయిపై కూడా నేరాభియోగం నమోదు చేసిన అమెరికా కోర్టు ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఆయన వై.ఎస్ పుత్రుడు వై.ఎస్.జగన్ అని ఆరోపిస్తున్నారు. కాగా అమెరికా కోర్టులు విచారణ…