ఇరాన్ చమురుతో రు.55 వేల కోట్లు ఆదా -మంత్రి
అమెరికా ఒత్తిడితో ఇరాన్ చమురు దిగుమతులను భారీగా తగ్గించుకున్న ఇండియా తద్వారా చమురు బిల్లును భారీగా పెంచుకుంది. ఆ భారాన్ని ప్రజలపై మోపి నష్టాలంటూ జనం ముక్కు పిండి వసూలు చేసింది. ఈ నిజాన్ని చమురు మంత్రి మొయిలీ ద్వారా బైటికి వచ్చింది. రూపాయి విలువ పతనం వల్ల విదేశీ మారక ద్రవ్య (డాలర్) నిల్వలు భారీగా తరిగిపోతున్న నేపధ్యంలో
