సునామీలో కొట్టుకుపోయి, ఏడేళ్ళ తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన బాలిక
ఏడేళ్ళ క్రితం బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలలో సంభవించిన సునామి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎక్కడో ఇండోనేషియా ద్వీపకల్పానికి దగ్గరగా సముద్రం లోపల 9.1 రీడింగ్ తో సంభవించిన శక్తివంతమైన భూకంపంతో ఈ రెండు సముద్రాలలో సునామి ఏర్పడి మొత్తం ఏడు దేశాలలో విలయం సృష్టించించిన సంగతి విదితమే. మొత్తం రెండు లక్షల ముప్ఫై వేలకు పైగా ప్రజలు చనిపోయిన ఈ సునామి ప్రభావం ప్రజలపై ఇంకా చూపుతుండడమే విషాధం. ఏడేళ్ళక్రితం, ఎనిమిదేళ్ళ వయసులో…