ఇండోనేషియాలో 8.7 భూకంపం, సునామీ హెచ్చరిక

ఇండోనేషియా Aceh ప్రాంతానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 గా నమోదయిన ఈ భాకంపం ప్రపంచంలో ఇప్పటివరకూ సంభవించిన భారీ భూకంపాల్లో ఒకటిగా చానెళ్లు పేర్కొంటున్నాయి. హిందూ మహా సముద్ర వ్యాపితంగా సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్ద తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా ఏ వార్తా సంస్ధ ప్రకటించలేదు. ‘ఎర్త్ క్వేక్ రిపోర్ట్’ వెబ్ సైట్ అందించిన శాటిలైట్ పటాన్ని కింది చిత్రంలో చూడవచ్చు. మొదట భూకంప…