కోల్ కతా ఆసుపత్రుల దుర్మార్గం

కోల్ కతా ప్రవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి అనేకమంది రోగులు మరణించిన ఘటన మరవక ముందే మరో దుర్మార్గం జరిగింది. ఈ సారి దుర్మార్గం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వంతయ్యింది. నిండు గర్భిణితో వచ్చిన ఓ స్త్రీని ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో ఆమె ఒక్కో ఆసుపత్రి బయట ఒక్కొక్క బిడ్డను ప్రసవించి ప్రాణాలు విడిచింది. కోల్ కతా లో ఆసుపత్రుల దుర్మార్గం వెల్లడిస్తూ గత కొద్ది రోజుల్లోనే జరిగిన ఘటనల్లో ఇది రెండవది. తమ వద్దకు…