ఈ వారంలో భారిగా నష్టపోయిన షేర్ మార్కెట్లు

ఈ శుక్రవారంతో ముగిసిన వారంలో భారత షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలు నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధిపై అనుమానాలు తీవ్రం అయ్యాయి. సోమవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు మార్కెట్లకు సెలవు. మంగళవారం ప్రారంభమయిన షేర్ మార్కెట్లలో బి.ఎస్.ఇ సెన్సెక్స్ 17055.99 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు శుక్రవారంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 16141.67 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.…