ఇండియా-పాక్ సరిహద్దు కాల్పులు -పాక్ కళ్ళతో
ఇండియా, పాకిస్ధాన్ సరిహద్దులో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తన ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించిన భారత ప్రధాని నరేంద్ర మోడి క్రమక్రమంగా పాక్ చర్చలకు దూరం జరుగుతూ వచ్చారు. ఇందుకు కారణం మీరంటే మీరే అని ఇరు దేశాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిర్వహించిన ఆందోళనల ఫలితంగా పాక్ విదేశీ విధానం, ముఖ్యంగా ఇండియా విధానం నవాజ్ చేతుల్లో నుండి పాక్…