ఇండియా-పాక్ సరిహద్దు కాల్పులు -పాక్ కళ్ళతో

ఇండియా, పాకిస్ధాన్ సరిహద్దులో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తన ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించిన భారత ప్రధాని నరేంద్ర మోడి క్రమక్రమంగా పాక్ చర్చలకు దూరం జరుగుతూ వచ్చారు. ఇందుకు కారణం మీరంటే మీరే అని ఇరు దేశాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిర్వహించిన ఆందోళనల ఫలితంగా పాక్ విదేశీ విధానం, ముఖ్యంగా ఇండియా విధానం నవాజ్ చేతుల్లో నుండి పాక్…

కాల్పుల విరమణను కాపాడండి! -ది హిందు ఎడిట్

(ఇండియా-పాకిస్ధాన్ ల మధ్య సరిహద్దుల ఆవలి నుండి కాల్పులు జరగడం మళ్ళీ నిత్యకృత్యంగా మారిపోయింది. పాక్ కాల్పుల్లో సోమవారం 5గురు భారతీయ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఇండియా కాల్పుల్లో తమ పౌరులూ మరణించారని, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారత సైనికులు కాల్పులు జరుపుతున్నాయని పాకిస్ధాన్ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ది హిందు పత్రిక ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఆధీన రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చెదురు…