పాక్ చెక్‌పోస్టు దాడిపై అమెరికా నివేదికను తిరస్కరించిన పాక్ సైన్యం

నవంబరు చివరి వారంలో ఆఫ్-పాక్ సరిహద్దులో గల పాకిస్ధాన్ చెక్ పోస్టులపై అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడిలో ఇరవై నాలుగు మంది పాక్ సైనికులు చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఉన్నత స్ధాయిలో దర్యాప్తు జరుపుతామని అమెరికా, నాటోలు హామీ ఇచ్చాయి. సదరు దర్యాప్తు నివేదికను అమెరికా పూర్తి చేసింది. ఈ నివేదికను పాకిస్ధాన్ సైన్యం తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. పాక్, అమెరికాలు ఇరువైపులా జరిగిన తప్పుల వలన పాక్ సైనికుల పెద్ద సంఖ్యలో…