ఐరోపా రాయబారులపై నిఘా, అమెరికాపై ఇ.యు ఆగ్రహం

అమెరికా గూఢచారులకు ఒక్క జనం మాత్రమే కాదు, ఐరోపా రాయబారులు కూడా లోకువే. యూరోపియన్ యూనియన్ రాయబారులు, ఇతర అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై కూడా ఎన్.ఎస్.ఎ గూఢచారులు నిఘా వేశారని స్నోడెన్ పత్రాలను ఉటంకిస్తూ జర్మన్ వార్తల మ్యాగజైన్ డర్ స్పీజెల్ తెలిపింది. ఈ మేరకు ది హిందూ ఓ వార్త ప్రచురించింది. ప్రపంచ వ్యాపితంగా సమస్త దేశాల ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగదారుల సంభాషణలపై ‘ప్రిజమ్’ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా నిఘా…