అమరనాధ్ హిందూ భక్తి యాత్రను మోసేది కాశ్మీర్ ముస్లింలే -ఫోటోలు

కాశ్మీరీ జాతి స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పరితపించే కాశ్మీరీలను వేర్పాటువాదులుగా ముద్ర వేసి ద్వేషించడం హిందూ మతోన్మాదులకు పరిపాటి. తమ వర్తమానం, భవిష్యత్తు తమకే అప్పజెప్పాలని కోరే కాశ్మీరీ యువకులను టెర్రరిస్టులని చెప్పి కరకు తుపాకులకు బలి చేయడం భారత మిలట్రీ దశాబ్దాలుగా సాగిస్తున్న దుశ్చర్య. హిందూ మతోన్మాదం తమ ప్రజాస్వామిక ఆకాంక్షలపై విద్వేషం వెళ్లగక్కుతున్నప్పటికీ అమర్ నాధ్ హిందూ భక్తి యాత్రీకులను కాశ్మీరీ యువతే తమ భుజస్కందాలపై మోసి గమ్యం చేర్చే సంగతి చాలా…