షేమ్ ఆన్ యూ! మోడిపై మల్లిక ఆగ్రహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని గుజరాత్ నాట్యకళావేత్త మల్లిక సారాభాయ్ మరోసారి తీవ్రంగా విమర్శించారు. ‘పద్మ విభూషణ్’ గ్రహీత అయిన తన తల్లి మరణిస్తే సానుభూతిగా ఒక్క మాట కూడా చెప్పలేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిగ్గు పడాలని ఆమె విమర్శించారు. గుజరాత్ మత మారణకాండ విషయంలో మొదటిసారి స్పందిస్తూ గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు చేసిన వ్యక్తి మల్లిక సారాభాయ్. భారత దేశం అంతరిక్ష పరిశోధనలకు నేతృత్వం వహించిన…