అణు విద్యుత్ లేకపోయినా విద్యుత్ అవసరాలు గడిచిపోతాయి -అణు శాస్త్రవేత్త
ఇది ఈనాడులో సెప్టెంబర్ 1 తేదీన వచ్చిన ఆర్టికల్. భారత దేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికయినా అణు విద్యుత్ అవసరమా అన్న సమస్యను అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు ఇందులో చర్చించారు. అణు విద్యుత్ విషయమై భారత దేశంలో లోతైన చర్చ జరగలేదని సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులు అవసరమైన అణు విద్యుత్ వల్ల ఇతర ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిధులు మృగ్యం అవుతాయని తెలిపారాయన. అనేక అపోహలను తయారు చేసి…
