అండమాన్ పై MH370, కనుగొన్నది హైద్రాబాద్ టెకీ

అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న పశ్చిమ దేశాలేవీ సాధించలేని ఘనకార్యాన్ని హైద్రాబాద్ కి చెందిన ఐ.టి. ఎనలిస్టు సాధించినట్లు తెలుస్తోంది. పాతికకు పైగా దేశాలకు చెందిన నౌకలు, హెలికాప్టర్లు, వేగు విమానాలు గత పది రోజులుగా సముద్రాలూ, నేలలన్నింటా జల్లెడ పడుతున్నా కనిపించని విమానాన్ని శాటిలైట్ చిత్రాల్లో హైద్రాబాద్ టెకీ అనూప్ మాధవ్ గుర్తించారని సి.ఎన్.ఎన్ చెబుతోంది. ఈ విషయాన్ని మలేషియా ధృవీకరించిందా లేదా అన్నది తెలియలేదు. యెగ్గిన అనూప్ మాధవ్ వృత్తి రీత్యా ఐ.టి. ఎనలిస్టు. QBo2…