ఇండియా జపాన్ ల మధ్య కుదిరిన స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం

ఇండియా, జపాన్ లు టోక్యోలో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇండియా ప్రతినిధిగా వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, జపాన్ ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సీజీ మాయెహారా ఒప్పందం పై సంతకాలు చేశారు. రానున్న దశాబ్ద కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగే సరుకుల్లో 94 శాతం పైన పన్నులు ఈ ఒప్పందం ప్రకారం రద్దవుతాయి. టెక్స్ టైల్స్, మందులు, ఆటో లాంటి రంగాలతో పాటు సర్వీసు రంగాలు కూడా ఈ ఒప్పందం పరిధి…

11,375 కోట్ల రూపాయలు నష్టపోయిన అనీల్ అంబానీ కంపెనీలు

  బుధవారం ప్రతికూల పుకార్ల కారణంగా అనీల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 2.5 బిలియన్ల డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్ట పోయినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ గురువారం తెలిపింది. బుధవారం ఇండియా షేర్ మార్కెట్లు ఎనిమిది నెలల కనిష్ట స్ధాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటంతో విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియా షేర్ల నుండి ఉపసంహరించుకుంటున్నందువలన షేర్లు అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో అనీల్ అంబానీ…

శతృవుల పుకార్లతో మా కంపెనీల షేర్లు పడిపోతున్నాయ్ -అనీల్ అంబానీ

మా కంపెనీ పోటీదారులు కంపెనీకి వ్యతిరేకంగా పనిగట్టుకుని మరీ ఆధార రహితమైన పుకార్లు వ్యాపింప జేస్తున్నారనీ అందుకే మా గ్రూపు (అడాగ్) కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పడి పోతున్నాయనీ అనీల్ అంబానీ తెలిపినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అ పోటీదారుల పేర్లను అనీల్ వెల్లడించలేదు. మా కంపెనీల షేర్లను అస్ధిరం కావించటం ద్వారా మార్కెట్లో భయాందోళనలను సృష్టించాలని చూస్తున్నారని అనిల్ ఆరోపించాడు.   కొత్త సంవత్సరం ప్రారంభం ఐనప్పటునుండి ఇండియా షేర్ మార్కెట్ లో…