ఎర్ర చందనానికి శవపేటికల కాపలా!
చాలా అద్భుతమైన కార్టూన్! ఆంద్ర ప్రదేశ్ పోలీసుల వికృత రక్త కేళీ పిపాసకు ప్రత్యక్ష సాక్ష్యం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్. ఇది నిజమైన ఎన్ కౌంటరే అని ఎ.పి పోలీసులు, ఎ.పి రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నారు. పోలీసులు చాలా మంచి పని చేశారని ముద్దు కృష్ణమ నాయుడు గారి లాంటి పెద్ద మనుషులు పోలీసులను పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా మెచ్చుకున్నారు. కొన్ని ఛానెళ్లు, పత్రికలు కూడా ‘ఖతమ్’, ‘హతం’ అంటూ మనుషుల ప్రాణాలకు తాము…


