దగహాలే శరణార్ధి శిబిరంలో బాలుడు సేద తీరుతున్నట్టుంది. కీన్యాలోని దడాబ్ శరణార్ధి సెటిల్మెంట్లో ఒక భాగం ఇది. కీన్యాలొ సోమాలియా సరిహద్దు వద్ద ఇది ఉంది. 90,000 మందికి ఉద్దేశించిన ఈ శిబిరంలో దానికి నాలుగురెట్లు ఉన్నారని యు.ఎన్ తెలిపింది. దక్షిణ సోమాలియాలొని సివిల్ వార్ వలన 12 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారని యు.ఎన్ తెలిపింది.
దీన్ని పంచుకోండి:
- Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఫేస్బుక్
- Click to share on X (కొత్త విండోలో తెరుచుకుంటుంది) X
- Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది) Print
- వాట్సాప్ లో పంచుకోవడానికి నొక్కండి (కొత్త విండోలో తెరుచుకుంటుంది) వాట్సాప్
- Click to email a link to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఈమెయిలు
