ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధమా?

పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది రాష్ట్రాలను జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం. బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు,…

అద్వానీ, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారా? -కార్టూన్

బి.జె.పి అంతర్గత సంక్షోభం పై ది హిందూ పత్రిక స్ధిరంగా కేంద్రీకరించి కార్టూన్ లు ప్రచురిస్తోంది. గత పది రోజుల్లో ప్రచురించబడిన పది కార్టూన్ లలో ఆరు బి.జె.పి, ఆ పార్టీ నాయకులపైనే కావడం బట్టి ఈ సంగతి తెలుస్తోంది. ఈ ఆరింటిలో ఐదు కార్టూన్లు అంతర్గత సంక్షోభం పైన గీసినవే. పార్టీ పదవులకు రాజీనామా ద్వారా అద్వానీ ఏమి సాధించదలిచారు? పోనీ ఏమి సాధించారు? ఆవేశంతో రాజీనామా విసిరి కొట్టిన అద్వానీ తీరా ఆర్.ఎస్.ఎస్ ఆదేశాలతో…