బాలికపై శివసేన నేత అత్యాచారం!
భారత దేశంలో గొప్ప హిందూ సంస్కృతి అలరారుతోందని చెప్పుకునే హిందూ సంస్కృతీ పరిరక్షకులకు దేశంలో కొదవలేదు. వాస్తవంలో దేశ రాజధాని ‘రేప్ కేపిటల్’ గా పేరు తెచ్చుకోగా, తమను తాము సంస్కృతీ పరిరక్షక చాంపియన్లుగా ప్రమోట్ చేసుకుంటూ సమాజంపై అడ్డదిడ్డమైన దాడులకు పాల్పడే స్వయం ప్రకటిత సైనికులకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అడ్డాగా మారింది. అదిగో అలాంటి సైనికుల నాయకుడొకరు సిగ్గు విడిచి, అతి నీచ కీచక పర్వానికి దిగడంతో అభం శుభం తెలియని ఓ…